Headlines

భారత పర్యటనకు వచ్చిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్ – మోదీతో కీలక చర్చలు

న్యూఢిల్లీ | ఏప్రిల్ 22, 2025: దశాబ్దాల తర్వాత భారత పర్యటనకు వచ్చిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్, తన భార్య ఉషా చిలుకూరి వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి సోమవారం భారతదేశానికి వచ్చారు.

పాలం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అతిథి స్వాగతం పలికారు. గౌరవ వందనం కూడా ఇచ్చారు. ఈ పర్యటన వాణిజ్య ఒప్పందాలు, భద్రత, సాంకేతిక సహకారంపై దృష్టిపెడుతోంది.

ప్రధాని మోదీతో లోక్ కళ్యాణ్ మార్గ్‌లో సమావేశం, రాష్ట్ర విందు ఏర్పాట్లు చేశారు. జైశంకర్, అజిత్ డోవల్ పాల్గొననున్న కీలక సమావేశాలు జరుగనున్నాయి.

టారిఫ్ పొలసీపై అమెరికా పౌజ్ సమయంలో జరగుతున్న ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు గట్టి బలాన్ని ఇస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *